logo

Breaking News, Andhra Pradesh.

BREAKING..

*వైసీపీ ఎమ్మెల్సీకి జైలుశిక్ష..*

శిరోముండనం కేసులో YCP MLC తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు జైలు శిక్ష విధించింది..

18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా విధించింది..

ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది..

తూ.గో జిల్లా రామచంద్రాపురం (మ) వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29న ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన ఘటన అప్పట్లో సంచలనంగా రేపింది..

ప్రస్తుతం మండపేట నుంచి త్రిమూర్తులు వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు.

1
17 views